• Login / Register
  • Site Logo

    పసి పిల్లలపై ప్రతాపం చూపిస్తున్న ప్రయివేట్ పాఠశాల ఉపాధ్యాయులు

    Rss వార్తలు

    నవతెలంగాణ- జడ్చర్లపాఠశాల విద్యార్థులపై ప్రయివేట్ ఉపాధ్యాయులు తమ ప్రతాపాన్ని చూపిస్తున్నారు. స్వామి నారాయణ గురుకుల పాఠశాలలో జరిగిన సంఘటన మరువకముందే పట్టణంలోని శ్లోక పాఠశాలలో మరో సంఘటన చోటు చేసుకుంది. మూడవ తరగతి చదువుతున్న సహస్త్రను తెలుగు టీచర్ తలపై కొట్టడంతో తీవ్ర ఇబ్బందికి గురైంది ఇది మొదటిసారి కాదు.. ఇంతకుముందే రెండుసార్లు ఇదే విద్యార్థి పైన ఇంగ్లీష్ ,మాథ్స్ ఉపాధ్యాయులు కూడా తలపై కొట్టడంతో తీవ్ర ఇబ్బందికి గురైన విద్యార్థిని తట్టుకోలేక తల్లిదండ్రులకు ఫిర్యాదు చేసింది. ఈ […]

    The post పసి పిల్లలపై ప్రతాపం చూపిస్తున్న ప్రయివేట్ పాఠశాల ఉపాధ్యాయులు appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment