– జిల్లా అధికారి జ్ఞాన శేఖర్ నవతెలంగాణ – బల్మూరు పశువులలో ప్రస్తుత వర్షాకాలం దృష్ట్యా వివిధ రోగాలు వచ్చే అవకాశం ఉందని, పశువులకు వైద్యం పట్ల రైతులు శ్రద్ధ చూపాలని జిల్లా పశు సంవర్ద శాఖ అధికారి డాక్టర్ జ్ఞాన శేఖర్ అన్నారు. మండలంలో నిర్వహిస్తున్న పశువైద్య శిబిరాల ను శనివారం ఆకస్మికతనికి నిర్వహించారు. రాంనగర్ తోడేళ్లగడ్డ సీతారాంపూర్ గ్రామాలలో పశువులకు అందిస్తున్న వైద్య సేవలపై విచారణ చేశారు. పశువులలో సోకే గాలికుంటు వ్యాధులకు టీకాలు తప్పకుండా రైతులు […]
The post పశు వైద్యం పట్ల రైతులు శ్రద్ధ చూపాలి appeared first on Navatelangana.
Leave A Comment