• Login / Register
  • Site Logo

    పశువులకు టీకాలు తప్పని సరి..

    Rss వార్తలు

    – పశువైద్యాధికారిణి డాక్టర్ దేవి రెడ్డి..నవతెలంగాణ – మొయినాబాద్పశువులకు తప్పని సరిగా గాలి కుంటు వ్యాధి నివారణ టీకాలు వేయించాలని పశు వైద్యాధికారి డాక్టర్ దేవి రెడ్డి అన్నారు. మండల పరిధిలోని బాకారం, నజీబ్ నగర్ గ్రామాల్లో ఉచితంగా పశువులకు గాలికుంటు వ్యాధి నివారణ టీకాలు వేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ… పాడి రైతులు తప్పని సరిగా తమ పశువులకు టీకాలు వేయించుకుని పశువులను కాపాడుకోవాలని తెలిపారు. కావునా పాడి రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం […]

    The post పశువులకు టీకాలు తప్పని సరి.. appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment