• Login / Register
  • Site Logo

    పశువులకు గాలి కుంటు టీకాలు వేయించాలి

    Rss వార్తలు

    నవతెలంగాణ – కల్వకుర్తి టౌన్పశువులకు తప్పనిసరిగా గాలికుంట టీకాలు వేయించాలని  స్టేట్ మానిటరింగ్ టీం డాక్టర్ వెంకటయ్య గౌడ్, జిల్లా పశు వైద్యాధికారి డాక్టర్ జ్ఞానేశ్వర్, ఏడి డాక్టర్ భాస్కర్ రెడ్డి పాడి రైతులకు సూచించారు. కల్వకుర్తి మండలం జీడిపల్లి గ్రామంలో మంగళవారం రోజు కల్వకుర్తి మండల పశువద్యాధికారి డాక్టర్ నాగరాజ్ తో కలిసి పశువులకు టీకాలు వేశారు. మండలంలోని ప్రతి గ్రామంలో పాడి రైతులు తప్పనిసరిగా తమ పాడి పశువులకు ప్రభుత్వం ద్వారా ఉచితంగా అందించే […]

    The post పశువులకు గాలి కుంటు టీకాలు వేయించాలి appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment