• Login / Register
  • Site Logo

    పశువులకు గాలికుంటు వ్యాధి నివారణ టీకాలు వేయించాలి

    Rss వార్తలు

    మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ పరమేష్ పటేల్ నవతెలంగాణ – మద్నూర్ పశువుల దారులు తమ తమ పశువులకు గాలికుంటు వ్యాధి నివారణ టీకాలు వేయించుకొని పశువుల ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని మద్నూర్ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ పరమేష్ పటేల్ పశువులదారులకు సూచించారు. డోంగ్లి మండలంలోని మొఘ గ్రామంలో పశు వైద్య , పశు సంరక్షక శాఖ ఆధ్వర్యంలో పశువులకు గాలి కుంట వ్యాధి నిరోధక టీకాలు వేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథి మార్కెట్ కమిటీ […]

    The post పశువులకు గాలికుంటు వ్యాధి నివారణ టీకాలు వేయించాలి appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment