• Login / Register
  • Site Logo

    పల్లెల్లో ‘పంచాయితీ’

    Rss వార్తలు

    15వ ఆర్థిక సంఘం నిధుల వినియోగంపై ఆమోమయంనవతెలంగాణ – మల్హర్ రావుకేంద్ర ప్రభుత్వం గ్రామపంచాయతీలకు విడుదల చేయనున్న 15వ ఆర్థిక సంఘం నిధుల వినియోగంపై గ్రామాల్లో అయోమయంగా మారనుంది. కొన్ని గ్రామాల్లో వివాదాలు సైతం ఏర్పడనున్నట్లుగా తెలుస్తోంది. అభివృద్ధిపనులకు సంబంధించిన బిల్లులు చెల్లించాలని మాజీ సర్పంచులు డిమాండ్ చేస్తుండగా, తాము ఖర్చు పెట్టిన బిల్లులకు ఇవ్వాలని పంచాయతీ కార్యదర్శులు కోరుతున్నారు.నిబంధనల ప్రకారం నిధులు ఉపయోగించాలని కొత్త సర్పంచులు సూచిస్తుండడంతో నిధుల వినియోగంపై అయోమయం నెలకొంది. 2024 ఫిబ్రవరిలో […]

    The post పల్లెల్లో ‘పంచాయితీ’ appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment