ముగ్ధశ్రీ, డి.వై స్వామి పేర్లతో బాలల కథలు రాస్తున్న పలుకుబడుల కవి ‘దోమల యాకస్వామి’. వత్తిరీత్యా తెలుగు ఉపాధ్యాయులు. పలుకుబడుల మాగాణంలో ‘పస’ వున్న వాక్యం అతనిది. పల్లె పదాల్ని కవిత్వం చేస్తున్న పిలగాడు. రేబవలు కవిత్వమంత్రం జపిస్తున్న వాడు, కవిత్వవాక్యంపై పట్టు కోసం అవిరళ కషి సల్పుతున్న ఋషి. సాధారణంగానే పల్లె పదాలు కవిత్వ వాసనతో గుభాళిస్తయి. ఏ కాస్త ప్రతీకాత్మకంగా అల్లినా అద్భుతమైన కావ్య పుష్పమై వికసిస్తది. ప్రతీకాత్మక నేత చిక్కబడి అధివాస్తవికత ధోరణి […]
The post పలుకుబడుల కవిత్వంలో ‘అధివాస్తవికత’ ఛాయలు appeared first on Navatelangana.
Leave A Comment