బీసీ యువజన సంఘం రాష్ట్ర కార్యదర్శి ఆనగంటి కృష్ణ..నవతెలంగాణ – మునుగోడుమునుగోడు మండలం పలివెల గ్రామంలో తెలుగు టీచర్ ని వెంటనే నియమించాలని బీసీ యువజన సంఘం రాష్ట్ర కార్యదర్శి ఆనగంటి కృష్ణ కోరారు. ఆదివారం పలివెల గ్రామంలో ఆయన మాట్లాడుతూ .. గత సంవత్సరం గత నవంబర్ నుండి తెలుగు టీచర్ లేకపోవడం చాలా బాధాకరమని అన్నారు. మూడు నెలల నుండి విద్యార్థులకు తెలుగు టీచర్ లేకపోవడం తో విద్యార్థులు చాలా ఇబ్బందులకు గురవుతున్నారు అని […]
The post పలివెలలోతెలుగు టీచర్ ని వెంటనే నియమించాలి appeared first on Navatelangana.
Leave A Comment