కర్బన ఉద్గారాల నియంత్రణలో మేటిఅంతర్జాతీయ మీడియా ప్రశంసలుబెలెమ్ (బ్రెజిల్) : అమెరికా లేకుండానే కాప్ 30 వాతావరణ సదస్సు కొనసాగుతోంది. కాగా, ఇప్పుడు చాలా మంది కళ్ళు చైనా వైపు మళ్ళాయి. చైనాలో పునర్వినియోగ ఇంధన రంగం వేగంగా అభివృద్ధి చెందుతోంది. ఈ నేపథ్యంలో చైనా సాధించిన పురోగతి పట్ల అంతర్జాతీయ మీడియా ప్రశంసలు కురిపించింది. చైనాలో గత 18మాసాలుగా కర్బన ఉద్గారాలు బాగా క్షీణించాయని గార్డియన్లో వచ్చిన ఒక వ్యాసం పేర్కొంది. చైనా నుండి వచ్చిన […]
The post పర్యావరణ దిక్సూచి చైనా appeared first on Navatelangana.
Leave A Comment