బ్రెజిల్ కాప్..30 నాయకుల శిఖరాగ్ర సమావేశంలో యూఎన్ చీఫ్ బ్రెసిలీయా: పర్యావరణాన్ని కాపాడు కునేలా చర్యలు తీసుకోకపోతే అనర్థమేనని ఐక్యరాజ్యసమితి(యూఎన్) సెక్రెటరీ జనరల్ ఆంటోనియో గుటెరస్ హెచ్చరించాలి. బ్రెజిల్లోని బెలెమ్లో ఐక్యరాజ్యసమితి వాతావరణ మార్పు సమావేశాలు రెండు రోజులపాటు (గురు,శుక్రవారం) జరిగాయి. ప్లీనరీ సెషన్ ప్రారంభోత్సవానికి హాజరైన యూఎన్ చీఫ్ మాట్లాడుతూ..వాతావరణ మార్పులను పట్టించుకోకపోవటతో.. వేడి అనుహ్యంగా పెరుగుతుందని వివరించారు. ప్రపంచ దేశాల పాలకుల నిర్లక్ష్యం వల్ల వాతావరణంపై తీవ్ర ప్రభావం పడుతుందని వివరించారు. 2030 నాటికి […]
The post పర్యావరణాన్ని కాపాడుకోకపోతే అనర్థమే appeared first on Navatelangana.
Leave A Comment