• Login / Register
  • Site Logo

    పరేడ్ గ్రౌండ్లో జెండా ఎగురవేసిన గవర్నర్

    Rss వార్తలు

    నవతెలంగాణ – హైదరాబాద్: తెలంగాణలో 77వ గణతంత్ర దినోత్సవాన్ని ఘనంగా జరుపుకుంటున్నారు. సికింద్రాబాద్‌లోని పరేడ్ గ్రౌండ్‌లో నిర్వహించిన రిపబ్లిక్ డే వేడుకల్లో భాగంగా రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం ఆయన పోలీసుల వందనం స్వీకరించారు. ఈ కార్యక్రమానికి శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్, మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, శ్రీధర్ బాబు తదితరులు హాజరయ్యారు. అంతకుముందు తెలంగాణ అసెంబ్లీలో […]

    The post పరేడ్ గ్రౌండ్‌లో జెండా ఎగురవేసిన గవర్నర్ appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment