సాంకేతిక కారణాల చెప్పి బీమా ఆపకూడదుసుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు న్యూఢిల్లీ : పరిహారం చెల్లింపు విషయంలో సాకులు వెతకొద్దని బీమా కంపెనీల తీరుపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. రూట్ పర్మిట్ ఉల్లంఘన వంటి సాంకేతిక కారణాలు చెప్పి బాధితుడికి పరిహారం నిరాకరించడం సరికాదని తెలిపింది. ఓ ప్రమాదంలో బాధితుడి తప్పిదం లేదని.. అలాంటప్పుడు ఆయనకు పరిహారం చెల్లించాల్సిందేనని స్పష్టం చేసింది. అంతేకాదు సంబంధిత పరిహారాన్ని వాహన యజమాని నుంచి రికవరీ చేసుకోవచ్చని గతంలో హైకోర్టు ఇచ్చిన […]
The post పరిహారం చెల్లింపులో సాకులొద్దు appeared first on Navatelangana.
Leave A Comment