• Login / Register
  • Site Logo

    పరకాల లో పోలింగ్ ప్రశాంతం

    Rss వార్తలు

     22 వార్డులకు పోలింగ్ నిర్వహణ పోలింగ్ 80.16 శాతం నమోదు హనుమకొండ జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ స్నేహ శబరీష్ పరకాల లోని పలు పోలింగ్ కేంద్రాలలో పోలింగ్ సరళీని పరిశీలించిన జిల్లా కలెక్టర్నవతెలంగాణ -పరకాల :- పరకాల మున్సిపాలిటీ లో 22 వార్డు స్థానాలకు గాను బుధవారం జరిగిన పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. పరకాల మున్సిపాలిటీ పరిధిలో 44 పోలింగ్ కేంద్రాలలో పోలింగ్ ప్రశాంతంగా జరిగింది. పోలింగ్ కేంద్రాలలో ఉదయం 7 నుండి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ సాగింది. […]

    The post పరకాల లో పోలింగ్ ప్రశాంతం appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment