22 వార్డులకు పోలింగ్ నిర్వహణ పోలింగ్ 80.16 శాతం నమోదు హనుమకొండ జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ స్నేహ శబరీష్ పరకాల లోని పలు పోలింగ్ కేంద్రాలలో పోలింగ్ సరళీని పరిశీలించిన జిల్లా కలెక్టర్నవతెలంగాణ -పరకాల :- పరకాల మున్సిపాలిటీ లో 22 వార్డు స్థానాలకు గాను బుధవారం జరిగిన పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. పరకాల మున్సిపాలిటీ పరిధిలో 44 పోలింగ్ కేంద్రాలలో పోలింగ్ ప్రశాంతంగా జరిగింది. పోలింగ్ కేంద్రాలలో ఉదయం 7 నుండి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ సాగింది. […]
The post పరకాల లో పోలింగ్ ప్రశాంతం appeared first on Navatelangana.
Leave A Comment