22 వార్డుల అభ్యర్థుల ప్రకటననవతెలంగాణ – పరకాల పరకాల మున్సిపాలిటీ ఎన్నికల వేళ రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. పట్టణంలో గులాబీ జెండా ఎగురవేయడమే లక్ష్యంగా భారత రాష్ట్ర సమితి (బిఆర్ఎస్) అడుగులు వేస్తోంది. ఈ క్రమంలో పరకాల మాజీ శాసనసభ్యులు చల్లా ధర్మారెడ్డి మున్సిపాలిటీలోని మొత్తం 22 వార్డులకు సంబంధించిన పార్టీ అభ్యర్థుల తుది జాబితాను అధికారికంగా ప్రకటించారు. వార్డుల వారీగా బరిలో నిలిచే అభ్యర్థుల వివరాలను పరిశీలిస్తే.. 1వ వార్డు నుండి వెంకటస్వామి దుబాసీ, 2వ […]
The post పరకాల మున్సిపల్ పోరుకు బీఆర్ఎస్ సమరశంఖం appeared first on Navatelangana.
Leave A Comment