• Login / Register
  • Site Logo

    పరకాల గడ్డపై ఎగిరేది ధర్మ సమాజ్ పార్టీ జెండానే

    Rss వార్తలు

    జిల్లా కన్వీనర్ మైదం రవినవతెలంగాణ – పరకాల రాబోయే పరకాల మున్సిపల్ ఎన్నికల యుద్ధంలో అగ్రకుల పార్టీలైన కాంగ్రెస్, బీఆర్‌ఎస్, బీజేపీలను ఢీకొట్టి, పరకాల గడ్డపై ధర్మ సమాజ్ పార్టీ (డిఎస్ పి) విజయకేతనం ఎగురవేస్తుందని ఆ పార్టీ జిల్లా కన్వీనర్ మైదం రవి ధీమా వ్యక్తం చేశారు. ఆదివారం పరకాల మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా మైదం రవి అగ్రకుల పార్టీలపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఎన్నికల్లో గెలవడానికి […]

    The post పరకాల గడ్డపై ఎగిరేది ధర్మ సమాజ్ పార్టీ జెండానే appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment