– ఖరీఫ్ కు పప్పు,నూనె గింజల సేకరణకు ప్రణాళికలు– రాష్ట్రంతో పాటు ఒడిశా, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ నుంచి అనుమతి– ఆయా రాష్ట్రాల వ్యవసాయ మంత్రులు, అధికారులతో చర్చల తర్వాత కేంద్రం నిర్ణయంనవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరోతెలంగాణలో పప్పు దినుసులు, సోయాబీన్ సేకరణకు కేంద్రం ఆమోదం తెలిపింది. 2025- 26 ఖరీఫ్ సీజన్ కోసం తెలంగాణ, ఒడిశా, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ రాష్ట్రాల నుంచి పప్పు ధాన్యాలు, నూనె గింజల సేకరణ ప్రణాళికను కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ […]
The post పప్పుదినుసులు, సోయా సేకరణకు కేంద్రం ఆమోదం appeared first on Navatelangana.
Leave A Comment