• Login / Register
  • Site Logo

    పనులు ఆగకుండా చూసుకోవాలి: ఎస్ఈ రవీందర్

    Rss వార్తలు

    నవతెలంగాణ – డిచ్ పల్లి : ఇందల్ వాయి మండల కేంద్రంలోని తిర్మన్ పల్లి గ్రామ శివారులో రూ, 248.43లక్షల రూపాయలతో నిర్మించ తలపెట్టిన 33/11కెవి సబ్ స్టేషన్ నిర్మాణా పనులకు మొగ్గు వేయడానికి టిజీ ఎన్ పి డి సి ఎల్ ఎస్ ఈ రవీందర్ పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఆయన గ్రామ అభివృద్ది కమిటీ సభ్యులతో మాట్లాడుతూ పనులు మొదలైన తర్వాత ఆగకుండా చూసుకోవాలని,ఏ సమస్యా వచ్చిన ముందుండి పనులను చేయించుకోనే విధంగా చూడాలని సూచించారు. నిజామాబాద్ […]

    The post పనులు ఆగకుండా చూసుకోవాలి: ఎస్ఈ రవీందర్ appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment