సర్వీసు అనంతరం అవకాశాలపై సందేహం అగ్నివీరుల మనోగతంన్యూఢిల్లీ : సాయుధ దళాలలో స్వల్ప కాలిక సేవల కోసం నరేంద్ర మోడీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన అగ్నివీర్ పథకంపై ఇటీవల నిర్వహించిన ఓ సర్వే అనేక ఆసక్తికరమైన అంశాలను బయటపెట్టింది. పని ఒత్తిడి అధికంగా ఉంటోందని 72 శాతం మంది అగ్నివీరులు వాపోతున్నారు. ఈ పథకాన్ని ప్రతిపక్షాలతో పాటు యువత కూడా తీవ్రంగా వ్యతిరేకించిన విషయం తెలిసిందే. డాక్టర్ శర్మిష్ట సోలంకీ పర్యవేక్షణలో ఎంఎస్ యూనివర్సిటీకి చెందిన ఫ్యాకల్టీ ఆఫ్ […]
The post పని ఒత్తిడితో సతమతం appeared first on Navatelangana.
Leave A Comment