• Login / Register
  • Site Logo

    పద్మశ్రీ విజేతలకు ‘చిరు’ సత్కారం

    Rss వార్తలు

    తెలుగు రాష్ట్రాల నుంచి ఐదుగురు ప్రముఖులతో పాటు సీనియర్‌ నటులు మురళీ మోహన్‌, రాజేంద్ర ప్రసాద్‌లు పద్మశ్రీ అవార్డులకు ఎంపిక కావడం సినీ పరిశ్రమకు విశేష గౌరవంగా నిలిచింది. ఈ ఆనందాన్ని మరింత ప్రత్యేకంగా మార్చారు చిరంజీవి. చిరంజీవి స్వయంగా మురళీ మోహన్‌, రాజేంద్ర ప్రసాద్‌ల నివాసాలకు వెళ్లి వారిని శాలువాలతో సత్కరించి, పుష్పగుచ్ఛాలు అందించి హృదయపూర్వక అభినందనలు తెలిపారు. తెలుగు సినిమాకు లభించిన ఈ జాతీయ గౌరవం ఒక మైలురాయిగా పేర్కొన్నారు. ఈ ముగ్గురి మధ్య […]

    The post పద్మశ్రీ విజేతలకు ‘చిరు’ సత్కారం appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment