నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్పదవ తరగతి పరీక్షల ఫీజు చెల్లింపునకు గడువు పొడిగిస్తూ ప్రభుత్వ పరీక్షల సంచాలకులు పి.వి.శ్రీహరి నోటిఫికేషన్ ఇచ్చారు. ఎలాంటి అపరాధ రుసుం లేకుండా విద్యార్థులు ఈ నెల 20 వరకు, రూ.50 ఆలస్య రుసుంతో ఈ నెల 29 వరకు, రూ.200 ఆలస్య రుసుంతో డిసెంబర్ 11 వరకు, రూ.500తో డిసెంబర్ 29 వరకు చెల్లించవచ్చు. అదే క్రమంలో హెడ్మాస్టర్ల నుంచి సైబర్ ట్రెజరీకి, డీఈవోలకు చేరాల్సిన తేదీలను సవరించారు. మొత్తంగా డీఈవోల […]
The post పదవ తరగతి పరీక్షల ఫీజు గడువు పొడిగింపు appeared first on Navatelangana.
Leave A Comment