• Login / Register
  • Site Logo

    పదవిలో ఉన్నా లేకున్నా పేద ప్రజల పక్షాన పనిచేస్తాం

    Rss వార్తలు

    ప్రజలు కేసీఆర్ పాలన కోరుకుంటున్నారుమాజీ ప్రభుత్వ విప్, గొంగిడి సునీత మహేందర్ రెడ్డి నవతెలంగాణ – ఆలేరు టౌను మేం పదవిలో ఉన్నా.. లేకున్నా పేద ప్రజల పక్షాన పనిచేస్తామని, మాజీ ప్రభుత్వ విప్, గొంగిడి సునీత, ఉమ్మడి నల్లగొండ జిల్లా డిసిసిబి మాజీ చైర్మన్ , గొంగిడి   మహేందర్ రెడ్డి  దంపతులు అన్నారు. ఆలేరు పట్టణంలో ఆదివారం బీసీ కాలనీలో కాంగ్రెస్, బిజెపి పార్టీల నుండి స్థానిక నాయకులు చింతకింది రేణుక ఆర్ విక్రమ్, ఆంజనేయులు, రాములు, మరికొందరు నాయకులతో కలిసి […]

    The post పదవిలో ఉన్నా లేకున్నా పేద ప్రజల పక్షాన పనిచేస్తాం  appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment