• Login / Register
  • Site Logo

    పథకాలు నిర్వీర్యం… అభివృద్ధి గల్లంతు

    Rss వార్తలు

    – బీజేపీకి ఓటేస్తే మోరీలో వేసినట్టే : సదాశివపేటలో మాజీ మంత్రి హరీశ్‌రావునవతెలంగాణ-సదాశివపేటకాంగ్రెస్‌ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి సంక్షేమ పథ కాలు నిర్వీర్యమవుతున్నాయని, పట్టణ అభివృద్ధి గల్లంతవుతుందని మాజీ మంత్రి హారీశ్‌రావు అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం సంగారెడ్డి జిల్లా సదాశివపేట పట్టణంలో హరీశ్‌రావు కార్నర్‌ మీటింగ్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గత పది సంవత్సరాల బీఆర్‌ఎస్‌ పాలనలో సదాశివపేట పట్టణం అభివద్ధి పథంలో పరుగులు పెట్టిందన్నారు. గత రెండు సంవత్సరాలుగా కొనసాగుతున్న […]

    The post పథకాలు నిర్వీర్యం… అభివృద్ధి గల్లంతు appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment