ఎకరాకు7 క్వింటాళ్ల పరిమితి సరిగాదు సీసీఐలో ఐదేండ్లుగా లేని నిబంధనలు ఇప్పుడెందుకు?మిగతా పత్తిని రైతులు ఎక్కడ అమ్ముకోవాలి : కేంద్రానికి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు లేఖ నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్అమెరికా ఒత్తిళ్లకు తలొగ్గి ఇప్పటికే పత్తిపై సుంకాలు ఎత్తేసిన కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు తాజాగా సీసీఐ ద్వారా పత్తికొనుగోళ్లపై ఆంక్షలు విధించడం సరిగాదని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పేర్కొన్నారు. ఎకరానికి ఏడు క్వింటాళ్ల పత్తినే కొనుగోలు చేస్తామని పరిమితి విధించడం పట్ల అభ్యంతరం వ్యక్తం […]
The post పత్తి సేకరణపై ఆంక్షలొద్దు appeared first on Navatelangana.
Leave A Comment