• Login / Register
  • Site Logo

    పత్తి రైతుల రాస్తారోకో

    Rss వార్తలు

    తేమ శాతం పెంచాలికపాస్‌ కిసాన్‌ యాప్‌ రద్దు చేయాలిఆదిలాబాద్‌, సంగారెడ్డి జిల్లాల్లో ఆందోళనలు నవతెలంగాణ-నేరడిగొండ/ మునిపల్లిపత్తి కొనుగోళ్లలో సీసీఐ నిబంధనలను నిరసిస్తూ శనివారం ఆదిలాబాద్‌, సంగారెడ్డి జిల్లాల్లో రైతులు ఆందోళనలు చేశారు. ఆదిలాబాద్‌ జిల్లా నేరడిగొండ మండల కేంద్రంలోని 44వ జాతీయ రహదారిపై రైతులు బైటాయించి రాస్తారోకో చేపట్టారు. ఈ సందర్భంగా బోథ్‌ వ్యవసాయ మార్కెట్‌ కమిటీ ఉపాధ్యక్షులు ఆడే వసంత్‌రావు మాట్లాడుతూ.. సీసీఐ రైతుల డిమాండ్లను వెంటనే పరిష్కరించాలన్నారు. పత్తి తేమ శాతాన్ని ప్రస్తుతమున్న 12 […]

    The post పత్తి రైతుల రాస్తారోకో appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment