•అకాల వర్షాలతో ఆగమాగం •పత్తి కొనుగోలు చేయని సిసిఐ •సాగుకు లక్షల్లో పెట్టుబడులు •వరి,పత్తి పంటలతో రైతు కంటతడి నవతెలంగాణ-మర్రిగూడ ఆరుగాలం కష్టపడి పండించి చేతికొచ్చిన పంట అకాల వర్షాలతో తమ కండ్ల ముందే ఆగమాగం అవుతుంటే అన్నదాత కన్నీళ్ల పర్యంతమవుతున్నాడు. తన గోడును ఎవరికి చెప్పుకోవాలో తెలియక దీనంగా వరుణ దేవుడి వైపు చూస్తున్నాడు. మండల వ్యాప్తంగా ఖరీఫ్ సీజన్ కి 22,100 ఎకరాలలో రైతులు పత్తి పంటను సాగు చేశారు. మండలంలో ప్రధానంగా రైతులు […]
The post పత్తి రైతులు విలవిల… appeared first on Navatelangana.
Leave A Comment