• Login / Register
  • Site Logo

    పత్తి రైతులను నిలువునా దోచుకుంటున్న దళారులు

    Rss వార్తలు

    చోద్యం చూస్తున్న అధికారులుతూ తూ మంత్రంగా తనిఖీలునవతెలంగాణ – కాటారంఈసారి పత్తి దిగుబడిపై రైతులు బోలెడు ఆశలు పెట్టుకున్నారు. కానీ సాగు ప్రారంభంలో వర్షాలు రాక, ఎదిగిన క్రమంలో వర్షాలు వచ్చి పత్తిని, దాన్ని నమ్ముకున్న రైతును నిండా ముంచేసింది. దీంతో కనీసం పెట్టుబడి కూడా రాని పరిస్థితి నెలకొంది. ఇదే అదునుగా భావించిన దళారులు రైతులకు మాయ మాటలు చెప్పి, అతి తక్కువ ధరకే పత్తిని కొని, రైతుల పొట్టకొడుతున్నారు. మార్కెట్ అధికారులు దళారులకు అమ్మొద్దని […]

    The post పత్తి రైతులను నిలువునా దోచుకుంటున్న దళారులు appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment