– బీజేపీ ఎంపీలు, కేంద్ర మంత్రులు కృషి చేయాలి– రాజకీయాలకతీతంగా రైతులను ఆదుకోవాలి : అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్నవతెలంగాణ-వికారాబాద్పత్తి తేమ శాతాన్ని 16కు పెంచాలని, రాజకీయాలకతీతంగా రైతులను ఆదుకోవాలని రాష్ట్ర శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ అన్నారు. వికారాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని ఎన్నెపల్లి అయ్యప్ప కాటన్ మిల్లులో సీసీఐ కొనుగోలు కేంద్రాన్ని, వికారాబాద్ వ్యవసాయ మార్కెట్ యార్డులో మార్క్ ఫెడ్ మక్కల కొనుగోలు కేంద్రాలను స్పీకర్ మంగళవారం ప్రారంభించారు. అనంతరం ఎమ్మెల్యే క్యాంపు […]
The post పత్తి తేమ శాతాన్ని 16కు పెంచాలి appeared first on Navatelangana.
Leave A Comment