• Login / Register
  • Site Logo

    పత్తి కొనుగోళ్లలో ఆంక్షలను తొలగించాలి

    Rss వార్తలు

    రైతుసంఘం మహిళా రాష్ట్ర కన్వీనర్  కందాల ప్రమీల నవతెలంగాణ – కట్టంగూర్ కేంద్రంలోని మోడీ ప్రభుత్వం సీసీఐ పత్తి కొనుగోళ్లలో రైతులను ఇబ్బందులకు గురిచేస్తున్న ఆంక్షలను తొలగించి కొనుగోళ్లను వేగవంతం చేయాలని ఏఐకేఎస్ తెలంగాణ రైతు సంఘం మహిళా రాష్ట్ర కన్వీనర్ కందాల ప్రమీల  ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆదివారం మండల‌ కేంద్రంలో అమరవీరుల స్మారక భవనంలో రైతు సంఘం 4వ మండల మహాసభకు ఆమె ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం సీసీఐ పత్తి కొనుగోలు కేంద్రాలను […]

    The post పత్తి కొనుగోళ్లలో ఆంక్షలను తొలగించాలి appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment