నేడు, రేపు పత్తి మార్కెట్లలో సీపీఐ(ఎం) బృందాల పర్యటనలు : జాన్వెస్లీనవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్పత్తి కొనుగోళ్లపై సీసీఐ విధించిన ఆంక్షలను తక్షణమే ఎత్తేయాలని సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ డిమాండ్ చేసింది. పత్తి రైతుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ బుధ, గురువారాల్లో తమ పార్టీ బృందాలు పత్తి మార్కెట్లలో సందర్శిస్తాయని ప్రకటించింది. ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని రైతులకు పిలుపునిచ్చింది. మంగళ వారం ఈ మేరకు సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్వెస్లీ ఒక ప్రకటన విడుదల చేశారు. […]
The post పత్తి కొనుగోళ్లపై ఆంక్షలు ఎత్తేయాలి appeared first on Navatelangana.
Leave A Comment