మాట మార్చిన సీసీఐ..నేటి నుంచి పత్తి, జిన్నింగ్ మిల్లులు బంద్తెలంగాణ కాటన్ మిల్లర్స్ అండ్ ట్రేడర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రకటనకలెక్టర్, అధికారులకు వినతిపత్రాలు అందజేత నవతెలంగాణ-నల్లగొండ/ఆదిలాబాద్ ప్రాంతీయ ప్రతినిధులుపత్తి కొనుగోళ్లలో కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) అవలంబిస్తున్న కొత్త నిబంధనలపై ఓవైపు పత్తి రైతులు, మరోవైపు జిన్నింగ్ మిల్లర్లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కొత్త నిబంధనలను ఎల్-1, ఎల్-2, ఎల్-3 కేటగిరీలను తొలగించి, రైతులకు అనుకూలంగా కపాస్ యాప్లో మార్పులు […]
The post పత్తి కొనుగోళ్లకు పాత నిబంధనలే! appeared first on Navatelangana.
Leave A Comment