నవతెలంగాణ – జోగులాంబ గద్వాలపత్తి కొనుగోలు కేంద్రాల వద్ద రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సంబంధిత అధికారులు పని చేయాలని జిల్లా కలెక్టర్ బి.యం సంతోష్ అన్నారు. గురువారం గద్వాల శివారులోని కొండపల్లి రహదారిలో ఉన్న బాలాజీ జన్నింగ్ మిల్లులో ఏర్పాటు చేసిన పత్తి కొనుగోలు కేంద్రాన్ని కలెక్టర్ పరిశీలించారు.ఈ సందర్భంగా రైతులు తెచ్చిన పత్తి నాణ్యతను,తూకం ప్రక్రియను పరిశీలించి,పత్తి జిన్నింగ్ ప్రక్రియను ప్రారంభం నుండి చివరి దశ వరకు పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ .. […]
The post పత్తి కొనుగోలు కేంద్రాల వద్ద అధికారులు పనిచేయాలి: కలెక్టర్ appeared first on Navatelangana.
Leave A Comment