రైతు సంఘం జిల్లా నాయకులు చిట్యాల రాజిరెడ్డి నవతెలంగాణ – కట్టంగూర్ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిసిఐ పత్తి కొనుగోలు కేంద్రాలలో నిబంధనలను ఎత్తివేసి అకాల వర్షాలతో నష్టపోయిన రైతాంగాన్ని ఆదుకోవాలని బిఆర్ఎస్ పార్టీ రైతు సంఘం జిల్లా నాయకులు చిట్యాల రాజిరెడ్డి డిమాండ్ చేశారు. శనివారం ఆయన కట్టంగూర్ లో విలేకరులతో మాట్లాడారు. సిసిఐ కొనుగోలు కేంద్రాలలో నిబంధనలతో రైతులు తమ పత్తిని అమ్ముకోలేకపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. యాప్ ద్వారా స్లాట్ బుకింగ్ పై రైతులకు ఎలాంటి […]
The post పత్తి కొనుగోలులో నిబంధనలు ఎత్తివేయాలి appeared first on Navatelangana.
Leave A Comment