– కిసాన్ కపాస్ పేరుతో రైతులను దోపిడీ చేస్తున్న మోడీ సర్కార్ – పత్తి కొనుగోలు నుంచి సిసిఐ తప్పుకునే ప్రయత్నం – తడిసిన, నేలకొరిగిన పంటను నష్టపరిహారాన్ని అంచనా వేయడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలం – సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యులు ఎస్ వీరయ్య నవతెలంగాణ – భువనగిరి కేంద్ర ప్రభుత్వం పత్తి కొనుగోలు విషయంలో ఎకరాకు ఏడు క్వింటాలు మాత్రమే కొంటామని ప్రకటించడం దారుణమని కిసాన్ కపాస్ పేరుతో రైతులను దోపిడీ చేయాలని […]
The post పత్తి కొనుగోలుపై కేంద్ర ప్రభుత్వానిది రైతు వ్యతిరేక నిర్ణయం appeared first on Navatelangana.
Leave A Comment