నవతెలంగాణ హైదరాబాద్: పాతకక్షల నేపథ్యంలో స్నేహితుల మధ్య గొడవ కత్తిపోట్లకు దారితీసింది. జగద్గిరిగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో పట్టపగలు అందరూ చూస్తుండగా ఓ వ్యక్తి మరో వ్యక్తిని పొడుస్తుండటం స్థానికులను భయాందోళనకు గురిచేసింది. బుధవారం సాయంత్రం చోటుచేసుకున్న ఈ ఘటనకు సంబంధించి బాలానగర్ ఏసీపీ నగేష్రెడ్డి వివరాల ప్రకారం.. రంగారెడ్డినగర్ నివాసి రోషన్సింగ్(25) రౌడీషీటర్. జగద్గిరిగుట్ట పరిధి సోమయ్యనగర్కు చెందిన బాలశౌరెడ్డి(23) కూడా పాత నేరస్థుడే. రోషన్సింగ్ ఆరుగురు మిత్రులతో కలిసి 15 రోజుల క్రితం ఓ […]
The post పట్ట’పగలు` దారుణహత్య appeared first on Navatelangana.
Leave A Comment