– సీపీఐ( ఎం) అభ్యర్థిని గెలిపిస్తాం– పట్టణ పేదలకు ఉపాధి కల్పించండి – సీపీఐ ( ఎం) నాయకులు పుల్లయ్య నవతెలంగాణ – అశ్వారావుపేట అశ్వారావుపేట మున్సిపాలిటీ పరిధిలో ఉన్న పేదలకు ఇంటి స్థలం ఇచ్చి వారికి నీడ కల్పిస్తాం అని రాష్ట్ర రెవిన్యూ గృహ నిర్మాణ సమాచార పౌర సంబంధాల శాఖా మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి హామీ ఇచ్చారు. అశ్వారావుపేట మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా శాసనసభ్యులు జారె ఆదినారాయణ నేతృత్వంలో, పిసిసి జిల్లా అధ్యక్షురాలు తోట దేవి […]
The post పట్టణ పేదలకు నీడ కల్పిస్తాం: మంత్రి పొంగులేటి appeared first on Navatelangana.
Leave A Comment