కాంగ్రెస్ అభ్యర్థి రేణుక శ్రీనివాస్ గౌడ్ నవతెలంగాణ – సదాశివపేట పట్టణాల అభివృద్ధి అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని ఎనిమిదో వార్డు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రేణుక శ్రీనివాస్ గౌడ్ అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా బుధవారం ఇంటింటి ప్రచారం నిర్వహిస్తూ చెయ్యి గుర్తుపై ఓటు వేసి తనను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ప్రజలను కోరారు. ఈ సందర్భంగా అభ్యర్థి రేణుక శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ.. వార్డు ప్రజలు తనను ఆశీర్వదించి గెలిపిస్తే వార్డును అన్ని విధాలుగా అభివృద్ధి […]
The post పట్టణాల అభివృద్ధి కాంగ్రెస్ ప్రభుత్వంతోనే సాధ్యం appeared first on Navatelangana.
Leave A Comment