నవతెలంగాణ – యాదగిరిగుట్ట రూరల్ప్రజల సంక్షేమం, పట్టణాలాభివృద్ధే లక్ష్యంగా పనిచేస్తామని ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య తెలిపారు. మంగళవారం యాదగిరిగుట్ట పట్టణంలోని ఎమ్మెల్యే నివాసంలో మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా యాదగిరిగుట్ట కాంగ్రెస్ కౌన్సిలర్ అభ్యర్థులకు బీ-ఫామ్లు అందజేసి మాట్లాడారు. కాంగ్రెస్ అభ్యర్థులు ప్రజల ఆశీర్వాదంతో తప్పనిసరిగా గెలుపొందుతారని ధీమా వ్యక్తం చేశారు. నామినేషన్ దశలో ఎలా ఉత్సాహంగా బీ–ఫారమ్లు స్వీకరించారో, అదే ఉత్సాహంతో గెలుపొందిన అనంతరం గెలుపు ధ్రువీకరణ పత్రాలను కూడా స్వీకరించాలని ఆయన […]
The post పట్టణాలాభివృద్ధే లక్ష్యంగా పనిచేస్తాం: ప్రభుత్వ విప్ appeared first on Navatelangana.
Leave A Comment