నవతెలంగాణ – ఆర్మూర్: మొంథా తుఫాన్ వల్ల నష్ట పోయిన రైతులకు నష్ట పరిహారం చెల్లించాలని సబ్ కలెక్టర్ అభిగ్యాన్ మాల్వియా కు వినతి పత్రం సమర్పించినట్టు తెలంగాణ రైతు సంఘం జిల్లా కార్యదర్శి పల్లపు వెంకటేష్ శనివారం తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. అకాల వర్షాలతో రైతులు నట్టేట మునిగి ఆందోళన చెందుతుంటే రైతుల గోస ను పాలకులు పట్టుకొచ్చుకోవడం లేదని విమర్శించారు. డివిజన్ పరిధిలోని వేలాది ఎకరాలు పంట నష్టం వాటిలిందని ఆర్మూర్ డివిజన్ లో […]
The post పంట నష్టపోయిన రైతులకు పరిహారం ఇవ్వాలి appeared first on Navatelangana.
Leave A Comment