• Login / Register
  • Site Logo

    పంట నష్టపోయిన రైతులకు పరిహారం ఇవ్వాలి

    Rss వార్తలు

    నవతెలంగాణ – ఆర్మూర్: మొంథా తుఫాన్ వల్ల నష్ట పోయిన రైతులకు నష్ట పరిహారం చెల్లించాలని  సబ్ కలెక్టర్ అభిగ్యాన్ మాల్వియా కు వినతి పత్రం సమర్పించినట్టు తెలంగాణ రైతు సంఘం  జిల్లా కార్యదర్శి పల్లపు వెంకటేష్ శనివారం తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. అకాల వర్షాలతో రైతులు నట్టేట మునిగి ఆందోళన చెందుతుంటే రైతుల గోస ను పాలకులు పట్టుకొచ్చుకోవడం లేదని  విమర్శించారు.  డివిజన్ పరిధిలోని వేలాది ఎకరాలు పంట నష్టం వాటిలిందని ఆర్మూర్ డివిజన్ లో […]

    The post పంట నష్టపోయిన రైతులకు పరిహారం ఇవ్వాలి  appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment