నవతెలంగాణ – పెద్దవూర: తుఫాన్, భారీ వర్షాల కారణగా పంటలు నష్ట పోయిన రైతులకు ఎకరానికి 20 000పరిహారం అందించాలని సీపీఐ(ఎం) మండల కార్యదర్శి దుబ్భా రామ చంద్రయ్య, సీఐటీయు జిల్లా నాయకులు ఎస్కె భషీర్ అన్నారు. శనివారం మండల పరిధిలోని జయరాం తండ లో సిపిఎం పార్టీ పెద్దవూర మండల నాయకుల బృందం ఇటీవల కురిసిన వర్షాలకు నష్టపోయిన పంటపొలాలను సందర్శించి మాట్లాడారు. చేతికొచ్చిన పంట నేలపాల అయిందని మూతి కందే ముద్దా వరదలో కొట్టుకుపోయిందని […]
The post పంటలు నష్టపోయిన రైతులకు పరిహారం అందించాలి appeared first on Navatelangana.
Leave A Comment