సినీ నటి ప్రత్యూష మృతి కేసులో ఇటీవల దేశ సర్వోన్నత న్యాయస్థానం వెలువరించిన తీర్పు…24 ఏండ్ల నాటి ఉదంతాన్ని మరోసారి గుర్తుచేసింది. ఈ తీర్పు బాధితురాలి కుటుంబానికి నిజంగా న్యాయం చేసిందా? లేదా? అనేది శేషప్రశ్న. ఇన్నేండ్లపాటు నిరీక్షించిన తమకు అన్యాయమే జరిగిందన్న ఆమె తల్లి రోదన అరణ్య రోదనగానే మిగిలిపోవటం విషాదకరం. మరోవైపు మనదేశంలో న్యాయస్థానాల నుంచి తీర్పులు వెలువడాలంటే దశాబ్దాలపాటు ఎదురు చూడాల్సిందేననే విషయాన్ని ఈ తీర్పు మరోసారి రుజువు చేసింది. కర్రున్నోడిదే బర్రె […]
The post న్యాయం.. తీర్పు… appeared first on Navatelangana.
Leave A Comment