ట్రంప్నకు షాకిచ్చిన మరో మిత్రదేశంనామినేట్ చేయటానికి పోలండ్ నిరాకరణ న్యూయార్క్: అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్నకు నోబెల్ మీద మోజు తీరటం లేదు. తాజాగా ఆయనకు మరో మిత్రదేశం షాకిచ్చింది. అగ్రరాజ్య సూచనలను పట్టించుకోలేదు సరికదా.. తమకు పాఠాలు చెప్పాల్సిన అవసరం లేదంటూ చురకలం టించింది. ట్రంప్ను నోబెల్ బహుమతికి నామినేట్ చేయడానికి పోలండ్ నిరాకరించడం ఇరుదేశాల మధ్య దౌత్య వివాదానికి దారితీసింది. ఈ పరిణామాలను అగ్రరాజ్య దౌత్యవేత్త తీవ్రంగా ఖండించగా.. పోలండ్ ప్రధాని ఘాటుగా బదులిచ్చారు. […]
The post నోబెల్పై తీరని మోజు appeared first on Navatelangana.
Leave A Comment