గుట్టలో రాజుకున్న రాజకీయ వేడినవతెలంగాణ – యాదగిరి గుట్ట మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ రాక ముందే గుట్టలో ప్రధాన పార్టీలైన కాంగ్రెస్ బీఆర్ స్ సీపీఐ బీజేపీ అభ్యర్థులు దాదాపు ఖరారైనట్లు తెలుస్తోంది.కాంగ్రెస్ సీపీఐ అధికారిక పొత్తు తో ముందుకు వెళితే బీఆర్ ఎస్ బీజేపీ అనధికార పొత్తు తో సాగుతున్నట్టు ప్రచారం జరుగుతుంది. అన్ని పార్టీల అభ్యర్థులు ఖరారు కావడం తో గుట్ట మున్సిపాలిటీలో ఒక్క సారిగా రాజకీయ వేడి పెరిగింది. మున్సిపల్ 1 వ వార్డులో […]
The post నోటిఫికేషన్ ముందే ప్రధాన పార్టీల అభ్యర్థుల ఖరారు appeared first on Navatelangana.
Leave A Comment