– క్యూబా రాయబారితో మంత్రి శ్రీధర్బాబు భేటీనవతెలంగాణ-హైదరాబాద్బ్యూరోపరస్పర నైపుణ్యాల మార్పిడి ద్వారా సమిష్టిగా పురోగమిద్దామని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు విజ్ఞప్తి చేశారు. మంగళవారంనాడాయన డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సచివాలయంలో క్యూబా రాయబారి జువాన్ కార్లోస్ మార్సన్ అగులేరా, ఫస్ట్ సెక్రటరీ మిక్కీ డియాజ్ పెరెజ్తో భేటీ అయ్యారు. బయో టెక్నాలజీ, ఫార్మా, హెల్త్ కేర్, ఐటీ, ఏఐ, ఇన్నోవేషన్, అగ్రికల్చర్, సుస్థిర వ్యవసాయం, క్రీడా నైపుణ్యం, సాంస్కృతిక రంగాల్లో ద్వైపాక్షిక సహాకారానికి […]
The post నైపుణ్య మార్పిడితో సమిష్టిగా పురోగమిద్దాం appeared first on Navatelangana.
Leave A Comment