నవతెలంగాణ-నెల్లికుదురు: నెల్లికుదురు మండలంలోని నైనాల క్లస్టర్కు శాశ్వత ఏఈఓను నియమించాలని ఆ గ్రామ రైతులు యాసం రమేష్ తెలిపారు. ఈ మేరకు మంగళవారం మహబూబాబాద్లోని జిల్లా కార్యాలయంలో వ్యవసాయ అధికారి మురళికి వినతి పత్రాన్ని అందించినట్లు తెలిపారు. ఈ సందర్బంగా రైతులు మాట్లాడుతూ.. నైనాల క్లస్టర్ గ్రామాలకు ఏఈఓ లేకపోవడంతో.. క్లస్టర్ పరిధిలోని రైతులు పంటల నమోదులో తీవ్ర ఇబ్బందులు ఎదురుకుంటున్నారని తెలిపారు. కురిసిన వర్షాలకు పంట నష్ట పోయిన రైతుల సర్వే రేపటితో ముగస్తుందని అన్నారు. […]
The post నైనాల క్లస్టర్కు శాశ్వత ఏఈఓను నియమించాలి appeared first on Navatelangana.
Leave A Comment