పది మాసాల్లో 71 కేసుల్లో 82 మందికి జైలు శిక్షనవతెలంగాణ – రాజన్న సిరిసిల్లనేరనియంత్రణ, న్యాయస్థానాలలో న్యాయ నిరూపణలో జిల్లా పోలీసులు విశేష ఫలితాలను సాధిస్తున్నారని నేరం చేసిన వారు శిక్ష నుండి తప్పించుకోలేరని జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే అన్నారు. సిరిసిల్లలో జరిగిన సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడుతూ ఈ సంవత్సరం (జనవరి నుండి అక్టోబర్) కాలంలో జిల్లా పోలీసు శాఖ సమగ్రంగా వ్యవహరించి న్యాయస్థానాల్లో 71 కేసుల్లో తీర్పులు వెలువడగా 82 మంది […]
The post నేరం చేసిన వారు శిక్ష నుండి తప్పించుకోలేరు : ఎస్పీ మహేష్ బి.గితే appeared first on Navatelangana.
Leave A Comment