బీహార్లోని 121 నియోజకవర్గాల్లో పోలింగ్1,314 మంది అభ్యర్థులు.. 3.75కోట్ల మంది ఓటర్లు పాట్నా : బీహార్ తొలి విడత సమరానికి రంగం సిద్ధమైంది. 243 స్థానాలకుగాను తొలి దశలో 121 నియోజకవర్గాలకు గురువారం ఓటింగ్ జరగనుంది. ఇందుకోసం కేంద్ర ఎన్నికల సంఘం పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేసింది. అధికారం నిలబెట్టుకోవాలని పావులు కదుపుతున్న బీజేపీ సారథ్యంలోని ఎన్డీయే, మళ్లీ సీఎం పీఠం దక్కించుకోవాలని సర్వశక్తులు ఒడ్డుతున్నది. మరోవైపు ఆర్జేడీ నేతృత్వంలోని మహాగట్బంధన్ మధ్య గట్టిపోటీ నెలకొంది. అయితే […]
The post నేడే తొలివిడత సమరం appeared first on Navatelangana.
Leave A Comment