– ఉమర్ సహా పలువురి బెయిల్ పిటిషన్లున్యూఢిల్లీ : 2020 ఢిల్లీ అల్లర్ల కేసులో సామాజిక కార్యకర్తలు ఉమర్ ఖాలీద్, షార్జిల్ ఇమామ్, గుల్ఫిషా ఫాతిమా, మీరాన్ హైదర్ల బెయిల్ పిటిషన్లను సుప్రీంకోర్టు సోమవారం విచారించనుంది. జస్టిస్ అరవింద్ కుమార్, జస్టిస్ ఎన్.వి. అంజరియాలతో కూడిన ధర్మాసనం ఈ పిటిషన్ లను విచారించే అవకాశం ఉంది. సెప్టెంబర్ 22న సుప్రీంకోర్టు ఢిల్లీ పోలీసులకు నోటీసు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసులో ఉమర్ ఖాలీద్ సహా […]
The post నేడు సుప్రీంకోర్టులో పలు కేసుల విచారణ appeared first on Navatelangana.
Leave A Comment