• Login / Register
  • Site Logo

    నేడు సఫారీతో ప్రాక్టీస్

    Rss వార్తలు

    ముంబయి : ఐసీసీ టీ20 ప్రపంచకప్‌ వార్మప్‌ మ్యాచ్‌లు షురూ కాగా.. భారత్‌ ఏకైక వార్మప్‌ మ్యాచ్‌ నేడు ఆడనుంది. ముంబయిలోని డివై పాటిల్‌ స్టేడియంలో గత ప్రపంచకప్‌ ఫైనలిస్ట్‌ దక్షిణాఫ్రికాతో భారత్‌ తలపడనుంది. దక్షిణాఫ్రికా శిబిరంలో హెన్రిచ్‌ క్లాసెన్‌ లేకపోవటం ఆ జట్టుకు అతిపెద్ద ప్రతికూలత. అయినా, ఎడెన్‌ మార్‌క్రామ్‌ సారథ్యంలో సఫారీలు ఉత్సాహంగా కనిపిస్తున్నారు. క్వింటన్‌ డికాక్‌, మార్కో యాన్సెన్‌, డెవిడ్‌ మిల్లర్‌, ట్రిస్టన్‌ స్టబ్స్‌, జేసన్‌ స్మిత్‌, రియాన్‌ రికెల్టన్‌లు సఫారీలకు కీలకం. […]

    The post నేడు సఫారీతో ప్రాక్టీస్‌ appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment