నవతెలంగాణ – హైదరాబాద్: భారత్, న్యూజిలాండ్ మధ్య ఈరోజు గువాహటిలో 3వ T20 మ్యాచ్ జరగనుంది. ఇప్పటికే తొలి రెండు T20లు గెలిచిన భారత్, ఈ మ్యాచ్ గెలిస్తే సిరీస్ను సొంతం చేసుకుంటుంది. అక్షర్ పటేల్, జస్ప్రీత్ బుమ్రా తిరిగి జట్టులోకి వచ్చే అవకాశాలున్నాయి. మరోసారి 200+ స్కోర్ నమోదయ్యే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. భారత జట్టు అంచనా: అభిషేక్, శాంసన్, ఇషాన్, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, దూబే, రింకూ సింగ్, అక్షర్ పటేల్/కుల్దీప్ […]
The post నేడు భారత్, న్యూజిలాండ్ మధ్య మూడో టీ20 appeared first on Navatelangana.
Leave A Comment