• Login / Register
  • Site Logo

    నేటి నుంచి రంజాన్ ఉపవాసాలు

    Rss వార్తలు

    మత సామరస్యానికి ప్రతీక : సీఎం రేవంత్‌ రెడ్డి నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌పవిత్ర రంజాన్‌ మాసం నెలవంక బుధవారం కనిపించింది. గురువారం నుంచి ముస్లింలు నెలరోజుల పాటు ఉపవాసాలు చేపట్టనున్నారు. బుధవారం ప్రత్యేక ప్రార్థనలు (తరావీ నమాజ్‌) చేశారు. ఈ సందర్భంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి ముస్లిం సోదర సోదరీ మణులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ పవిత్ర మాసంలో ముస్లింలు ఆచరించే ఉపవాస దీక్షలు, ప్రార్థనలు ఆధ్యాత్మికతను పెంపొందించడంతో పాటు క్రమశిక్షణను పెంచుతాయన్నారు. లౌకికవాదం, మత సామరస్య […]

    The post నేటి నుంచి రంజాన్‌ ఉపవాసాలు appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment